ఆర్టీసీ చార్జీల పెంపుపై బీఆర్ఎస్ నేతల నిరసన యాత్ర |
Posted 2025-10-09 06:26:20
0
29
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ పార్టీ నేడు "చలో బస్ భవన్" పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టింది.
ఉదయం 8:45కి హరీష్ రావు మెహిదీపట్నం నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నారు. అలాగే ఉదయం 9 గంటలకు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు సికింద్రాబాద్ నుంచి బస్ భవన్ వరకు బస్సులో ప్రయాణించి నిరసనలో పాల్గొననున్నారు.
ప్రజలపై భారం మోపే చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం తక్షణంగా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం హైదరాబాద్ నగరంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ORS పేరుతో మోసాలకు ఇక బ్రేక్ పడనుంది |
ఓఆర్ఎస్ (ORS) పేరుతో మార్కెట్లో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర...
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్
దీపావళి సందర్భంగా రైలు...
అన్నదాతకు సాయం: భరోసా నిధులు విడుదల! పంట పెట్టుబడికి ధీమా |
రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి ఇచ్చే రూ.13,500 సాయాన్ని అక్టోబర్ 20 నుండి రైతుల...