సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యం టిడిపి మండల కన్వీనర్ సురేష్

0
380

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యమవుతుందని టిడిపి మండల కన్వీనర్ సురేష్ అన్నారు శనివారం కే నాగలాపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవ పథకాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ తో పాటు అదనంగా సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు డ్రైవర్ల సేవ పథకం కింద 15 వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి డ్రైవర్ కి త్వరలోనేడ్వాక మహిళలకు వడ్డీ ని రుణాల్ని అందిస్తున్న ఘనత కూడా ప్రభుత్వానికి చెందుతుంది అన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరు సుఖసంతో ఉన్నారని రాబోవు కాలంలో ఇంకా అనేక పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మద్దిలేటి టిడిపి నాయకులు గోపాల్ రెడ్డి నాగ సుంకన్న తిరుపాలు శీను రాముడు ఈరన్న బ్రహ్మయ్య గిడ్డయ్య యుగంధర్ భాస్కర్ మరియు పెంచికలపాడు నాగలాపురం బుడిదపాడు గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Sidhu Maroju 2026-05-08 11:41:01 0 137
Telangana
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ...
By Sidhu Maroju 2025-06-16 08:29:27 0 1K
Andhra Pradesh
ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ.
ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ 15-05-2026 Fri 08:14 |...
By Pagadala Venkateswar 2026-05-15 06:15:49 0 54
Andhra Pradesh
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రార్థన లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-03-21 07:18:16 0 159
Andhra Pradesh
రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన పెనుగంచిప్రోలు విద్యార్థిని దివ్య
రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన దివ్యకు సన్మానం బైపీసీ కోర్సులో 990 మార్కులతో రాష్ట్రంలో మూడో...
By Patan Khuddus 2026-04-22 10:52:49 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com