అల్మట్టి డ్యాం విస్తరణపై ఆందోళన |

0
52

అల్మట్టి డ్యాం ఎత్తు పెంపు కోసం కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అలాగే తెలంగాణ చేపడుతున్న కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని థింకర్స్ ఫోరం హెచ్చరించింది.

నీటి హక్కులు, పంచకం అంశాలు రాబోయే రోజుల్లో ప్రధాన వివాదాస్పద విషయాలుగా మారే అవకాశముందని నిపుణులు పేర్కొన్నారు.

ప్రత్యేకించి కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని రైతులు నీటి కొరత, సాగు భూములపై ప్రతికూల ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉందని ఈ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది.

 

Search
Categories
Read More
Sports
కొలంబో వేదికగా ఆసీస్–పాక్ మహిళల మ్యాచ్ |
మహిళల వరల్డ్‌కప్‌లో నేడు ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది....
By Bhuvaneswari Shanaga 2025-10-08 05:08:39 0 31
Rajasthan
जयपुर में मार्केटिंग धोखाधड़ी का भंडाफोड़, ३७ गिरफ्तार
जयपुर शहर में शुक्रवार को एक बड़ी #मार्केटिंग_धोखाधड़ी का भंडाफोड़ हुआ। कर्दानी क्षेत्र के...
By Pooja Patil 2025-09-13 08:30:13 0 51
Telangana
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి
హైదరాబాద్:  రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-10-20 08:20:14 0 105
Telangana
ప్రయివేట్ స్కూల్స్ వద్దు-అంగన్వాడి కేంద్రాలే ముద్దు.
  చిన్నారుల చిరునవ్వులకు చిరునామాగా అంగన్వాడి కేంద్రాలు : అంగన్వాడీ టీచర్ వెంకటలక్ష్మి...
By Sidhu Maroju 2025-06-11 13:29:35 0 1K
Andhra Pradesh
ఆమ్లా సూపర్‌ఫ్రూట్‌: రోగనిరోధక శక్తికి బలమిచ్చే పండు |
ఆమ్లా లేదా నల్లుసురగా పండు, భారతదేశానికి చెందిన సూపర్‌ఫ్రూట్‌గా గుర్తింపు...
By Deepika Doku 2025-10-10 06:54:32 0 45
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com