గూడూరు నగర పంచాయతీ నందు స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర

0
143

స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర ప్రోగ్రాం లో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుండి మున్సిపల్ కమిషనర్ మరియు మేనేజరు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది అందరూ ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్ నుంచి బయలుదేరి బస్టాండ్ మీదుగా వాల్మీకి టెంపుల్ ఆవరణంలో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర-2025 ప్రతిజ్ఞ చేసి మరియు అక్కడ ఎన్నో రోజుల నుంచి పేరుకుపోయిన చెత్తను తొలగించి అక్కడ శుభ్రపరిచి మొక్కలు కూడా నాటడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది

Search
Categories
Read More
Telangana
ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.
జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం...
By Sidhu Maroju 2025-06-19 13:43:28 0 1K
Telangana
జీవనశైలి మార్పులతో గుండె జబ్బుల ఉధృతి |
తెలంగాణ ఆరోగ్యశ్రీ పథకంలో గుండె సంబంధిత చికిత్సల ఖర్చు రోజురోజుకీ పెరుగుతోంది. గత ఐదేండ్లలో...
By Akhil Midde 2025-10-27 03:52:07 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com