రోడ్డు ప్రమాదంలో.. మహీళ దుర్మరణం

0
107

గూడూరు, ఆగష్టు 31, ప్రభాతవార్త: కె. నాగలాపురం పోలీస్ స్టేషన్

 

పరిధిలోని పెద్దపాడు గ్రామం దగ్గర ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణమ్మ (40) దుర్మరణం చెందింది. సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, భార్య అరుణమ్మలు ద్విచక్రవాహనంపై కర్నూలుకు బయల్దేదారు. వీరు పెద్దపాడు గ్రామం దగ్గర ఉన్న మలుపు దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న ఎపి 39 7875 అనే కారు స్పీడ్గా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా భర్త వెంకటేశ్వరరెడ్డికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే కె.నాగలాపురం పోలీసులు హుటా హుటిన సంఘటనా వలానికి చేరుకొని పరిస్థితిని సమీకించారు. అనంతరం గాయం

Search
Categories
Read More
Manipur
Displaced Families Blocked from Returning to Village in Manipur
 Security forces in Manipur halted the return of nearly 100 internally...
By Bharat Aawaz 2025-07-17 06:59:52 0 801
Telangana
కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖలు కేటాయింపు
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు గడ్డం వివేక్ - కార్మిక, న్యాయ, క్రీడా...
By Vadla Egonda 2025-06-11 15:02:05 0 2K
Telangana
Energy Efficiency for Climate Action | వాతావరణ మార్పులకు శక్తి పొదుపు చర్యలు
తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ రాష్ట్రంలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మరింత శక్తి-సమర్థ చర్యలు...
By Rahul Pashikanti 2025-09-12 04:19:25 0 11
Telangana
Farmer Suicide Attempt | రైతు ఆత్మహత్యాయత్నం
మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒక రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట విషం...
By Rahul Pashikanti 2025-09-09 10:52:08 1 357
BMA
🎥 For the Visionaries Behind the Lens
To every cameraman, videographer, and visual storytellerYour work doesn’t just capture...
By BMA (Bharat Media Association) 2025-07-05 17:48:12 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com