కంట్రీమేడ్ ఫిష్టల్స్ ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న కంత్రి గాళ్లను అరెస్టు చేసిన పోలీసులు.

0
527

 

మల్కాజ్గిరి జిల్లా/ ఎల్బీనగర్.   

రాఖీ పండుగకు తన సొంత ఊరు బీహార్ కు వెళ్లి హైదరాబాదు నగరానికి తిరిగి వచ్చేటప్పుడు అక్రమంగా మూడు కంట్రీమేడ్ పిస్టల్స్ మరియు 10 రౌండ్ల లైవ్ బుల్లెట్లను తీసుకొని వచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద నేరాలు చేసే వారికి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా మల్కాజ్గిరి ఎస్ ఓ టి మరియు చర్లపల్లి పోలీసులు శివకుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది.మరో నిందితుడు కృష్ణ పస్వాన్ పరారీలో ఉన్నాడు,  మేడిపల్లి లోని ఒక ఫర్టిలైజర్ కంపెనీలో లేబర్గా పనిచేసే నిందితుడు శివకుమార్ ఈజీ మనీ కోసం తన సొంత ఊరిలో ఉన్న బంధువు కృష్ణ పస్వాన్ ఈ అక్రమ మారనాయుధాల రవాణా పథకం వేసి హైదరాబాదు నగరానికి తీసుకురావడం జరిగిందని, నిందితుడు శివకుమార్ ఈ వెపన్స్ ను చర్లపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతూ అమ్మడానికి ప్రయత్నిస్తుండగ పోలీస్ లు పట్టుకోవడం జరిగింది. గతంలో శివ కుమార్ ఎన్ డి పి ఎస్ యాక్ట కింద అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు తెలిపారు.

 

  - sidhumaroju 

Search
Categories
Read More
Legal
నకిలీ లింకులతో ఖాళీ అవుతున్న అకౌంట్లు |
దీపావళి పండుగ సీజన్‌లో ఆన్లైన్ షాపింగ్ మోసాలు ఊపందుకున్నాయి. ‘‘70%...
By Bhuvaneswari Shanaga 2025-10-18 12:51:54 0 46
Telangana
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్(REPA) ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ. ఈటెల.
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ ( REPA ) శంషాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య...
By Sidhu Maroju 2025-06-29 15:54:28 0 1K
Telangana
ఫ్యూచర్ : సిటీలో ఫార్చూన్ 500 కంపెనీల లక్ష్యం |
తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే 10 సంవత్సరాల్లో ఫార్చూన్...
By Bhuvaneswari Shanaga 2025-09-29 05:16:39 0 94
Andhra Pradesh
తుఫాన్‌ ప్రభావంపై సీఎం కార్యాలయంలో అత్యవసర సమీక్ష |
తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం 11 గంటలకు...
By Akhil Midde 2025-10-30 05:13:47 0 15
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com