సాయిరెడ్డి నగర్ లో విద్యుత్ దీపాలపై భారత్ ఆవాజ్ వార్తకు స్పందన.

1
695

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్

అల్వాల్ డివిజన్ మచ్చబొల్లారం సాయి రెడ్డి నగర్ లోని  విద్యుత్ దీపాలు వెలగడం లేదని భారత్ అవాజ్ వార్తకు  తక్షణమే డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్  స్పందించారు.ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి, వీధి దీపాల సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. సమస్య పరిష్కారమవడంతో సాయి రెడ్డి కాలనీ వాసులు భారత్ ఆవాస్ కు, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మా సమస్యను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని కాలనీ ప్రజలు పేర్కొన్నారు.

-సిద్దుమారోజు 

Love
1
Search
Categories
Read More
Telangana
ప్రజల సమస్యలపై ఘాటుగా స్పందించిన పాల్ |
హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన...
By Bhuvaneswari Shanaga 2025-10-11 09:09:58 0 59
Telangana
నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల
సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని...
By Sidhu Maroju 2025-06-19 15:49:39 0 1K
Andhra Pradesh
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి న్యాయస్థానంలో షాక్ |
చిత్తూరు జిల్లా:వైకాపా నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో చట్టపరమైన ఎదురుదెబ్బ...
By Bhuvaneswari Shanaga 2025-10-07 07:07:56 0 22
Bharat Aawaz
Dr. Anandi Gopal Joshi: The Flame That Lit a Thousand Dreams- A Dream That Defied All Odds
Early Life and Childhood Dr. Anandi Gopal Joshi was born as Yamuna on March 31, 1865, in Kalyan,...
By Your Story -Unsung Heroes of INDIA 2025-07-27 19:23:22 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com