రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

0
977

సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు... సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళా లో కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు... మోడీ కలలు కంటున్న వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడం లో యువత పాత్ర కీలకం అన్నారు... ఇప్పటివరకు 15 విడతలలో దేశ వ్యాప్తంగా సుమారు 10లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని,  ఈరోజు మరో 51 వేల మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందచేయడం సంతోషంగా ఉందన్నారు.. ఉద్యోగాల కోసం వేచి చూడటం కన్నా ఉద్యోగాలను సృష్టించేలా యువతను ప్రోత్సహించాలి..అనేది మోడీ గారి ఆలోచన అని కిషన్ రెడ్డి అన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Be the Voice. Join the Awaaz.
Change doesn't happen by watching from the sidelines. It happens when you participate. Whether...
By Bharat Aawaz 2025-07-08 18:38:45 0 958
Andhra Pradesh
360° Advisory Council for GCCs | జీఎస్సీల కోసం 360° సలహా మండలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కొత్త పయనం ప్రారంభించింది....
By Rahul Pashikanti 2025-09-09 08:37:08 0 36
Telangana
BRS Suspends K Kavitha | కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్
భారత్ రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని,...
By Rahul Pashikanti 2025-09-09 11:10:50 0 34
Haryana
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in Gurugram
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in...
By BMA ADMIN 2025-05-22 05:31:01 0 2K
Andhra Pradesh
TTD Improves Annaprasadam Supply | టీటీడీ అన్నప్రసాద సరఫరా మెరుగ్గా
తిరుమల తిరుపతి దేవస్థానం (#TTD) అన్నప్రసాదం కోసం కూరగాయల దానాలను మరింత సులభతరం చేయడానికి ప్రత్యేక...
By Rahul Pashikanti 2025-09-10 09:06:00 0 24
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com