రోడ్ సేప్టి డ్రైవ్ కార్యక్రమంలో కార్పొరేటర్ సబితఅనిల్ కిషోర్
Posted 2025-07-11 18:39:25
0
1K
ఆల్వాల్ సర్కిల్ పరిది సుభాష్నగర్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అదేశాలమేరకు రోడ్ సేఫ్టీ డ్రైవ్ కార్యక్రమం ను సబితఅనిల్ కిషోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమములో AE. అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్ రావు,నవీన్ Brs నాయకులు మోసిన్, విజయశేఖర్, వీరేష్,మురళి గౌడ్,జమధర్, కన్న పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య: బెట్టింగ్ మాయలో యువత జాగ్రత్త: ఎస్పీ హెచ్చరిక.
అన్నమయ్య జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ ధీరజ్ యువతకు ఆదివారం...
సూర్యాపేటలోని కోదాడ దగ్గర గోర రోడ్డు ప్రమాదం. నలుగురికి పరిస్థితి విషమం
సూర్యాపేట లోని md జానీ భాయ్ ఆటోలో వాళ్ళ బంధువులతో కందూరు చేసుకుందామని బంధువులతో కలసి...
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్ బస్సు.. 9 మంది మృతి
రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం...
AP ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత
AP ట్రాఫిక్ పోలీసులు ఈరోజు విశాఖపట్నం పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన...
Start Your Producer Company in India
Register your Producer Company online in India with professional guidance and end-to-end support....