ట్రూ వేల్యూ షోరూమ్ లో అగ్నిప్రమాదం .|

0
283

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ట్రూ వ్యాల్యూ షో రూమ్ లో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం  జరిగింది.

ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  ప్రమాద స్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తించకుండా నిరోధించాయి. 

స్థానిక  పోలీస్ సిబ్బంది, మరియు ట్రాఫిక్ సిబ్బంది సూచనలు మరింత ఆస్తి నష్టం కలగకుండా ఆపాయి.

ఈ ఘటనలో  షోరూమ్ కి సంబంధించిన ఆఫీస్ పూర్తిగా ఆహుతయింది . ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్, ఫైళ్లు, ఇతరత్రా విలువైన సామాగ్రి పూర్తిగా దగ్ధమైయ్యాయి. 

ప్రమాద సమయంలో అక్కడి ప్రాంతంలో చుట్టూ పొగలు, మంటలతో నిండిపోయింది.  షోరూం పక్కన ఉన్న షాపుల వాళ్లు, మరియు నివాసితులు భయభ్రాంతులకు గురయ్యారు. 

ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఈ సంఘటన ఎలా జరిగింది! ఎంత ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

#sidhumaroju 

 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రీవెన్స్ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే::
కర్నూలు:  గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించి...
By Hari Krishna 2025-12-26 16:18:38 0 180
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన
సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు...
By Kothuru Murali 2026-03-08 08:18:15 0 110
Andhra Pradesh
పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం
పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ...
By Ratna Sekhar 2026-03-11 07:51:38 0 753
Telangana
వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం
  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్...
By Bittu Bittu 2026-04-10 11:43:46 0 419
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com