పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్.

0
952

బోరాణి కమ్యూనిటీ లో మొహర్రం యొక్క ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్, నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం సాయి బృందావన్ కాలనీ లో 12 లక్షల సిసి రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమం లో అమర్ భాయ్, జమధర్ రెడ్డి, నర్సింగ్, జనార్దన్, సదానంద్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో పవన్ సమీక్ష |
నేడు తూర్పు గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన జరుగుతోంది. ఉదయం కాకినాడ...
By Bhuvaneswari Shanaga 2025-10-09 06:49:48 0 32
Telangana
బిహార్–జూబ్లీహిల్స్ అభ్యర్థులపై బీజేపీ చర్చ |
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నేడు ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశంలో బిహార్ అసెంబ్లీ...
By Bhuvaneswari Shanaga 2025-10-11 07:10:22 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com