శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయ భూమిని కాపాడాలి: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
1K

మచ్చ బొల్లారం పరిధిలోని శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయము.   సర్వేనెంబర్ 91లో ఒక ఎకరం 10 గుంటల విలువైన స్థలం, ఒక ఎన్జీవో సంస్థ కి 33 సంవత్సరాల లీజు ఇచ్చే ప్రతిపాదనలను విరమించుకోవాలని ఆ విలువైన స్థలాన్ని కాపాడాలని అదేవిధంగా  మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఆషాడమాస బోనాల పండుగకు అధిక నిధులు కేటాయించాలని, నూతన దేవాలయాలకు కూడా నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలోని పెద్ద దేవాలయాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే దేవాలయాల్లో రంగము పోతురాజుల వీరంగం చేసే దేవాలయాలకు అధిక నిధులు ఇచ్చే విధంగా కృషి చేయాలని.. దేవాదయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి కి వినతి పత్రం అందజేసిన, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.  అందుకుగాను అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి  సానుకూలంగా స్పందించారు.  ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, సురేందర్ రెడ్డి, పవన్, ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాజు, అనిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హైదరాబాద్ కంపెనీ నుంచి విద్యార్థులకు బహుమతి |
హైదరాబాద్‌కు చెందిన KLSR Infratech Ltd సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం...
By Bhuvaneswari Shanaga 2025-10-01 10:31:53 0 40
Andhra Pradesh
ప్రైవేట్ బస్సులకు కఠిన హెచ్చరికలు: ప్రమాద కారణంపై దర్యాప్తు ముమ్మరం |
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని...
By Meghana Kallam 2025-10-25 05:17:04 0 49
Telangana
మహారాష్ట్రలో పని ఒత్తిడితో మృతి, T JUDA స్పందన |
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (T JUDA) మహారాష్ట్రలో ఓ 30 ఏళ్ల పీజీ విద్యార్థి మృతి పట్ల...
By Bhuvaneswari Shanaga 2025-09-30 05:47:49 0 30
Andhra Pradesh
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి న్యాయస్థానంలో షాక్ |
చిత్తూరు జిల్లా:వైకాపా నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో చట్టపరమైన ఎదురుదెబ్బ...
By Bhuvaneswari Shanaga 2025-10-07 07:07:56 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com