ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర

0
1K

 అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయ ఆధ్వర్యంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వద్ద రథయాత్రను మంత్రి సీతక్క ప్రారంభిస్తారు. దక్షిణ భారతదేశంలో ఇది అతి పెద్ద యాత్రగా నిలవనుందని ఇస్కాన్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ కన్వినర్ వరద కృష్ణ దాస్ తెలిపారు. రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొననుండగా, 5 వేల మంది వాలంటీర్లు, వెయ్యిమందికి పైగా వంట సిబ్బంది సిద్దమైయ్యారు. ‘‘నారీ శక్తి"ని ప్రోత్సహించేందుకు మహిళలకు, పిల్లలకు ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేశారు. శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం లాంటి విలువలు ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి చేరతాయి’’ అని నిర్వాహకులు వెల్లడించారు.... ఈ రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుండి బయలుదేరి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్ టీటీడీ, బషీర్‌బాగ్ మీదుగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో ముగియనుంది.  రథయాత్ర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర ఆధ్యాత్మిక నాయకులు పాల్గొననున్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Mohammed Sharif — Sharif Chacha of Ayodhya
“A final farewell, even for the forgotten.” In Ayodhya, Uttar Pradesh, Mohammed...
By Your Story -Unsung Heroes of INDIA 2025-07-05 11:03:21 0 1K
Goa
गोवा विद्यापीठ-INCOIS MoU समुद्र संशोधनात वादस्पद सहकार्य
गोवा विद्यापीठ आनी #INCOIS यांच्यात आपत्ती व्यवस्थापन आनी #समुद्रसंशोधन क्षेत्रात सहकार्य...
By Pooja Patil 2025-09-13 09:26:48 0 51
Telangana
వీసా ఫీజు పెరుగుదలకు తెలంగాణ సాయం |
అమెరికా H-1B వీసా ఫీజుల పెద్దఎత్తున పెరుగుదలకు ప్రతిగా, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని IT...
By Bhuvaneswari Shanaga 2025-09-23 09:24:40 0 230
BMA
How BMA Safeguards Your Rights & Supports Your Voice 🛡
How BMA Safeguards Your Rights & Supports Your Voice 🛡️ At Bharat Media Association (BMA),...
By BMA (Bharat Media Association) 2025-04-27 19:17:37 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com