రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు

0
1K

కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాలలో రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర మంత్రి టిజీ భరత్ గారితో కలిసి కర్నూలు ఎం.పీ బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు.. ఈ సందర్బంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రూసా నిధులతో అదనపు తరగతుల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ స్థలాలను చూపించి వాటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసే చర్యలు తీసుకోవాలని కోరామని తెలియజేశారు. ఉస్మానియా కాలేజీ తో తనకు చాలా అనుబంధం ఉందని 1994- 96 సంవత్సరాల లో ఎంఎస్సీ, బీఈడీ పరీక్షలు ఈ కళాశాలలోనే రాయడం జరిగిందని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ ఎస్ ముజామిల్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీమతి ఆజ్రా జావేద్, రూస ఇంచార్జ్ డాక్టర్ ఎస్. గజని కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తీరప్రాంతాల్లో వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా |
బంగాళాఖాతంలో బలపడుతున్న తుఫాన్ "మోంథా" ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నాలుగు రోజులు భారీ...
By Akhil Midde 2025-10-27 08:04:55 0 60
Andhra Pradesh
ఏపీలోని తొమ్మిది ప్రాంతాల్లో సృష్టి క్లినిక్ ఈడీ సోదాలు |
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు సంబంధించిన ఆర్థిక కుంభకోణంపై...
By Bhuvaneswari Shanaga 2025-09-26 12:04:38 0 52
Telangana
ఫీజు బకాయిలపై విచారణ.. కాలేజీలకు ప్రభుత్వ హెచ్చరిక |
తెలంగాణలో ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోతే...
By Akhil Midde 2025-10-30 11:04:25 0 17
Goa
गोआत 15 सप्टेंबरपासून पुन्हा जलक्रीडा सुरू, पर्यटनाक चालना
मोसमी रिपॉज (#MonsoonBreak) संपल्यानंतर गोआतल्या समुद्रकिनाऱ्यांवर #जलक्रीडा क्रिया 15...
By Pooja Patil 2025-09-11 10:53:35 0 68
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com