మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్

0
58

సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఈసారి ప్రకటించిన ఫలితాల్లో ఇన్వాలిడేషన్ శాతం గణనీయంగా తగ్గి కేవలం 25 శాతానికే పరిమితం కావడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.మొత్తం 120 మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలవగా, 28 మంది గైర్హాజరయ్యారు. హాజరైన 92 మందిలో 24 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్‌కు అర్హులుగా ప్రకటించారు. ఒకరిని హయ్యర్ మెడికల్ బోర్డుకు పంపగా, 29 మందికి సర్ఫేస్ ఉద్యోగాల్లో కొనసాగేందుకు అవకాశం కల్పించారు. మిగిలిన వారిని ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగానికే (ఫిట్ ఫర్ సేమ్ జాబ్) అనుకూలంగా నిర్ణయించారు.

Search
Categories
Read More
Business & Finance
తీర మౌలిక సదుపాయాలతో విశాఖకు పెట్టుబడుల ఊపు
సముద్ర తీర ప్రాంతం, సబ్‌సీ కేబుల్ కనెక్టివిటీ, సమృద్ధిగా లభించే శక్తి వనరులు వంటి అనుకూల...
By Navya Sree 2026-07-03 08:00:18 0 72
Andhra Pradesh
పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-17 16:49:19 0 73
Andhra Pradesh
అభివృద్ధి మా లక్ష్యం - ఎమ్మెల్యే కొండయ్య
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా...
By Vadlamudi NagaVenkat 2026-06-01 09:40:23 0 200
Andaman & Nikobar Islands
Monsoon Rages in Andamans: Severe Weather & Fishing Warnings Issued
The Andaman and Nicobar administration has declared a high alert across the archipelago as the...
By Tejaswini Komanduru 2026-06-05 09:05:27 0 648
Andhra Pradesh
శక్తి బృందాలతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు
*ప్రకాశం జిల్లా తేది:20.01.2026*   *మహిళలు మరియు చిన్నారుల రక్షణ, భద్రతే లక్ష్యంగా శక్తి...
By Rajini Kumari 2026-01-20 11:18:30 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com