పోలవరం జిల్లాలో: చేపల వేటకు వెళ్లి నలుగురు ప్రమాద వశత్తు గోదావరిలో గల్లంతు!

0
37

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపం లోని గోదావరి నదిలో శనివారం జరిగిన విషాద ఘటనలో ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. ప్రమాద వశత్తు నీటిలో గల్లంతు కాగా అంతరం చేపట్టి గాలింపు చర్యల్లో మృత దేహాలను వెలికి తీశారు. మృతి చెందిన వారు  గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకే సుశీల, ఊకె లక్ష్మీ, తుర్రం భారతీ, ఊకె రమేష్,బాసిబోయిన బాలరాజుగా గుర్తించారు. ముగ్గురు స్త్రీలు, ఇద్దరు పురుషులుగా గుర్తించారు. మృత దేహాలులను గుర్తించిన అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో ఐదుగురు మృతి చెందడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయల ముక్కున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ అప్పలరాజు తెలిపారు. గోదావరి నదిలో చేపలు వేటకు వెళ్లే ముందు తగ్గిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు మరియు అధికారులు తెలిపారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Accelerates Urban Development Projects in 2026
Jharkhand has continued to strengthen urban development in 2026 through investments in smart...
By Fathima Safa 2026-07-01 09:59:48 0 58
Bihar
Bihar Teacher Transfer Rules 2026: A Reformist Approach
The Bihar government has approved the landmark Bihar State Teacher Transfer Rules 2026, marking a...
By Lokeshwari Panthadi 2026-06-26 12:53:29 0 92
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:42 0 43
Media Academy
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society Journalism Isn’t Just About Reporting News. It...
By Media Academy 2025-04-28 18:46:37 0 4K
Himachal Pradesh
Himachal Rain Alert: Yellow Warning Issued for 7 Districts
The Meteorological Centre has issued a critical yellow weather alert across seven districts of...
By Tejaswini Komanduru 2026-06-15 05:29:56 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com