మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి
Posted 2026-07-15 13:13:28
0
56
మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి
Chief Commissioner of Land Administration Smt. G.Jayalakshmi, IAS - expected to visit tomorrow as too many complaints on revenue from markapuram
రేపు అనగా గురువారం మార్కాపురం జిల్లా కేంద్రoలో CCLA కమిషనర్ జయలక్ష్మి IAS గారి పర్యటన ఉన్నట్లు సమాచారం. జిల్లా ప్రజలు, రెవిన్యూ అధికారుల చేతిలో నష్ట పోయిన బాధితులు తమ తమ సమస్యలు కమిషనర్ గారి దృష్టిలో పెట్టి అవినీతి అధికారుల ఆట కట్టించెందుకు ఓ ఉద్యమంలా కదిలి వచ్చి మీ సమస్యల పరిష్కారించుకోగలరు. నూతన జిల్లాలో రెవిన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్బంగా CCLA అధికారిణి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో అత్యాధునిక శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె ప్రజలకు శుభవార్త. అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీ సాయి మల్టీ...
ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్
విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. 'స్టీల్ ప్లాంటును...
తేది :16.6.2026 కొత్తూరు గ్రామం వెలుగొండ ప్రాజెక్ట్ ====
తేది :16.6.2026. కొత్తూరు గ్రామం.వెలుగొండ ప్రాజెక్ట్ =======
ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగస్టు...
యువతకు జైలు అనుభూతిని పరిచయం చేస్తున్న చంచల్గూడ జైలు
హైదరాబాద్: సమాజంలోని యువత, యువకులు, విద్యార్థులకు నేరాలు చేసినప్పుడు ఎదురయ్యే శిక్షలు మరియు జైలు...
క్రీడలు ఆరోగ్యాన్ని జీవన ప్రమాణాన్ని పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం...