మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి
Posted 2026-07-15 13:13:28
0
55
మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి
Chief Commissioner of Land Administration Smt. G.Jayalakshmi, IAS - expected to visit tomorrow as too many complaints on revenue from markapuram
రేపు అనగా గురువారం మార్కాపురం జిల్లా కేంద్రoలో CCLA కమిషనర్ జయలక్ష్మి IAS గారి పర్యటన ఉన్నట్లు సమాచారం. జిల్లా ప్రజలు, రెవిన్యూ అధికారుల చేతిలో నష్ట పోయిన బాధితులు తమ తమ సమస్యలు కమిషనర్ గారి దృష్టిలో పెట్టి అవినీతి అధికారుల ఆట కట్టించెందుకు ఓ ఉద్యమంలా కదిలి వచ్చి మీ సమస్యల పరిష్కారించుకోగలరు. నూతన జిల్లాలో రెవిన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్బంగా CCLA అధికారిణి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Women's Reservation Bill: The Political Game and the Hidden Reality
The implementation of the 2023 'Nari Shakti Vandan Adhiniyam' has sparked a fresh political row....
ఆరు జిల్లాల కలెక్టర్ల ప్రజెంటేషన్
రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా...
Ms. Chanchal Yadav: Transforming Island Governance
A dynamic 2008-batch AGMUT cadre IAS officer, Ms. Chanchal Yadav is leading key development...
పుంగనూరు: హెల్మెట్ ధరించి వాహనాల నడుపుతున్న వారికి అభినందనలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర...
చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్.. భారత్లో ఇది సాధ్యమేనా???????????
చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు,...