సామాజిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తే మన భవిష్యత్తు

1
55

సామాజిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తే మన భవిష్యత్తు

ఈరోజు కొండేపి నియోజకవర్గంలో గౌరవ *బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత & వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారితో* కలిసి, *గౌరవ కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు* పలు అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సింగరాయకొండలో

రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్డును* ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి, విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

టంగుటూరులో

బీసీ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై వారి విద్యాభ్యాసం, వసతి, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.

విద్యార్థులకు *స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ* చేసి, క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని ప్రోత్సహించారు.

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న పలువురు *ఉపాధ్యాయులను మొమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు.*

వెనుకబడిన వర్గాల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: కలెక్టర్.
మదనపల్లి జెడ్పీ హైస్కూల్ మైదానంలో సోమవారం ‘యోగాంధ్ర-2026’ సామూహిక యోగా కార్యక్రమాన్ని...
By Pagadala Venkateswar 2026-06-08 15:44:50 0 61
Telangana
పండుగల పూట పాకెట్ ఖాళీ… ఆర్టీసీకి ప్రయాణికులే బలి?
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)...
By Sidhu Maroju 2026-03-17 07:25:04 0 194
SURAKSHA
గొడవలను రాజీ చేస్తున్న పోలీసుల కౌన్సెలింగ్ సెంటర్లు
కుటుంబ సమస్యల వల్ల విడిపోయే దశలో ఉన్న వారికి తెలంగాణ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ...
By Kalaga Sailaja 2026-06-30 09:27:47 0 57
Andhra Pradesh
దీన్ని మీద జంగంపల్లిలో భూ వివాదం.
మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు...
By Pagadala Venkateswar 2026-01-29 07:42:16 0 167
Andhra Pradesh
మొదటి కార్యక్రమంగా కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*గుడివాడ అంతా నా కుటుంబమే:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *కుదరవల్లి గ్రామంలో రూ.10 లక్షలతో...
By Rajini Kumari 2025-12-20 13:57:40 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com