బిర్లా ఐలయ్య సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలకవర్గం

0
141

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూలై 10 మండలంలోని రేణిగుంట ప్రధాన కార్యాలయం పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసారు. చైర్మన్గా నెమిలే మహేందర్ గౌడ్. డైరెక్టర్లుగా. మసిరెడ్డి సురేందర్ రెడ్డి. గుజ్జుల బాలరాజు. జంగలక్ష్మి.భూక్య మాన్య. కోరే మల్లయ్య. రాపోలు నారాయణరెడ్డి. కోటగిరి సంతోష. జూకంటి వీరయ్య. గుడిసెల నరసింహులు. చెట్టుకూరి గౌరయ్య. చెక్కల బాలయ్య. చిగుళ్ల చంద్రపాల్ తదితరులు పదవి బాధ్యతలు స్వీకరించారు

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి...
By Benguluri Madhubabu 2026-03-26 10:19:22 0 236
Andhra Pradesh
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్‌పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది  వివిధ రియల్ ఎస్టేట్...
By Eslavath RameshNaik 2026-01-14 07:13:08 0 246
Gujarat
Patan District Demands Urgent Bush Clearance for Road Safety
Commuters and local residents in Gujarat’s Patan district are raising urgent demands for...
By Lokeshwari Panthadi 2026-06-27 08:38:47 0 83
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో మంగళవారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనితో ప్రధాన...
By Kothuru Murali 2026-01-20 14:16:18 0 179
Telangana
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ : కుమార్ దీపక్ ఐఏఎస్
మంచిర్యాల :ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సురక్షిత మాతృత్వం కార్యక్రమం...
By Avunoori Mahesh 2026-04-08 10:17:24 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com