రామ్ బ్రహ్మ నగర్ సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్

0
1K

*రాంబ్రహ్మం నగర్ లో సమస్యలపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన, వెంటనే సమస్యల పరిష్కారం* మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు రాంబ్రహ్మం నగర్, ఓల్డ్ నేరెడీమేట్ వాసులుతో కలిసి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్బంగా స్థానికులు డ్రైనేజీ పైప్ లైన్ కు సంబంధించి రిపేర్ కోరగా వెంటనే మొదలు పెట్టించడం జరిగింది. అదే విధంగా స్థానికులు రోడ్లు ఊకడం, శానిటైజషన్ పైన మరియు చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్ పైన ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే ప్రజావానిలో సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చి సిబ్బందిని పంపడం, పూర్తి చెయ్యడం జరిగింది. పైన సమస్యలపై మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణి లో పాల్గొన్న శ్రవణ్, అధికారులకు క్రింది స్థాయి సిబ్బందికి సమన్వయము లేక పోవడం జి. హెచ్.ఎం.సి కి శాపంగా మారిందని ఇందుకు ఉదాహరణ వీధి దీపాల నిర్వహణ అని అన్నారు. ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్    మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
By Sidhu Maroju 2025-08-06 08:11:31 0 661
Andhra Pradesh
ఉపాధి హామీ పథకం పేరు మార్పు
కర్నూలు !! ఉపాధి హామీ పథకం పేరు మార్పు ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర ప్రభుత్వం...
By krishna Reddy 2025-12-12 16:40:28 0 140
Telangana
కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.
కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో...
By Sidhu Maroju 2025-06-11 15:16:37 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com