మహనీయులకు ఘన నివాళి.|

0
92

"జ్ఞానమాల కార్యక్రమంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గద్దర్ ఆశయాల స్మరణ"

మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 6: ఆల్వాల్ అంబేద్కర్ నగర్‌లో జ్ఞానమాల 160వ కార్యక్రమాన్ని  నిర్వహించారు. 

ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ప్రజాకవి గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వెంకటచారి, శివశంకర్, సంపత్ కుమార్, బాలమల్లేష్ పాల్గొని మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన అవసరాన్ని వివరించారు. 

సామాజిక సమానత్వం, విద్య, చైతన్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

సి.ఎల్. యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జి. రాజయ్యతో పాటు అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ ప్రతినిధులు, పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. 

#Sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి లోకేశ్ ఓఎస్డీకి ఎస్వీయూ నుంచి రెండు స్వర్ణ పతకాలు.
    మంత్రి లోకేశ్ ఓఎస్డీకి ఎస్వీయూ నుంచి రెండు స్వర్ణ పతకాలు 11-06-2026 Thu ...
By Pagadala Venkateswar 2026-06-11 05:38:33 0 69
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-02-19 06:54:12 0 168
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: రైతులకు అపార నష్టం కలిగిస్తున్న ఒంటరి ఏనుగు
మండలం, పాలెం పంచాయతీలో శనివారం ఒంటరి ఏనుగు దాడిలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులైన...
By Kothuru Murali 2026-05-16 15:54:49 0 76
Telangana
వ్యభిచారం గృహంపై పోలీసుల దాడులు.
సికింద్రాబాద్:   బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు. ...
By Sidhu Maroju 2025-09-12 10:45:32 0 301
Telangana
హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|
హైదరాబాద్ :  హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత...
By Sidhu Maroju 2026-01-30 06:52:46 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com