22-A భూ సమస్యలకు పరిష్కారం.. 9 మంది రైతులకు ఊరట.
Posted 2026-06-30 07:10:45
0
57
అన్నమయ్య జిల్లాలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 22-A భూ సమస్యలకు సోమవారం పరిష్కారం లభించింది. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మదనపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మదనపల్లి, పీలేరు, రాయచోటి డివిజన్లకు చెందిన 9 మంది రైతులకు చెందిన 29.26 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించి, వారికి సంబంధించిన పత్రాలను అందజేశారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించి, రైతులకు పారదర్శకమైన సేవలు అందిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరిన వైసీపీ నేతలు.
మదనపల్లి మండలం సీటీఎం నల్లవీర గంగా భవానీ అమ్మవారిని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, YCP...
మదనపల్లి: రూ. 18, 013 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం.
మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిసిసి, డిఎల్ఆర్సి సమావేశంలో 2026-27...
ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
ఆదోని లో ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై చర్యలు...
Renewable Energy Projects and Solar Power Growth Drive
Renewable energy projects and solar power development are playing a crucial role in promoting...
రెండో విడత పోలింగ్ లో కాంగ్రెస్ హవా నా..?
మండలం లో రేపు పోలింగ్ నిర్వహించన్ను నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పళ్ళు వర్గాలు మెజారిటీ...