ఇన్స్టా ఫొటోషూట్ విషాదం - చెరువులో 3గురు మృతి -
Posted 2026-06-30 06:30:36
0
31
మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో విషాదం. Instagram reels కోసం photoshoot కి వచ్చిన 3గురు యువకులు చెరువులో మునిగి మరణించారు. Dangerous locations లో risky stunts వద్దు. Views కోసం ప్రాణం పణంగా పెట్టవద్దు. Water bodies దగ్గర safety లేకుండా వెళ్లకండి. Parents పిల్లలకి అవగాహన కల్పించండి. Police సోషల్ మీడియా challenges పై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్క reel కోసం life పోతే తిరిగి రాదు. Safety first. Helpline 112. జాగ్రత్తగా ఉండండి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు జనసేన, టీడీపీ నాయకుల భాగస్వామ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా రామలయాల్లో విశేష పూజలు జరిగాయి. దోభి...
ఏమాత్రం పట్టించుకోలేని విద్యాధికారులు
ఆదోని పట్టణంలో ఉన్నటువంటి భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. DSF,...
విధి నిర్వహణలో అంకితభావం చాటుకుంటున్న తెలంగాణ పోలీసులు
పండుగలు, పర్వదినాలు, మరియు ప్రత్యేక సమయాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజల భద్రత కోసం...
PSPCL Strike Disrupts Billing and Revenue Collection
The ongoing strike by outsourced meter readers has disrupted billing operations and revenue...
అక్రమాలకు నిలయంగా మారిన నల్లచెరువు
*అక్రమాలకు నిలయంగా నల్లచెరువు అభివృద్ధి కమిటీ*
*-దశాబ్దాలుగా కమిటీలు మారుతున్నా...