ఇన్స్టా ఫొటోషూట్ విషాదం - చెరువులో 3గురు మృతి -
Posted 2026-06-30 06:30:36
0
33
మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో విషాదం. Instagram reels కోసం photoshoot కి వచ్చిన 3గురు యువకులు చెరువులో మునిగి మరణించారు. Dangerous locations లో risky stunts వద్దు. Views కోసం ప్రాణం పణంగా పెట్టవద్దు. Water bodies దగ్గర safety లేకుండా వెళ్లకండి. Parents పిల్లలకి అవగాహన కల్పించండి. Police సోషల్ మీడియా challenges పై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్క reel కోసం life పోతే తిరిగి రాదు. Safety first. Helpline 112. జాగ్రత్తగా ఉండండి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేరాల నియంత్రణకు పోలీసులు సాంకేతికను ఉపయోగించుకోవాలి : కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...సాంకేతికతతో నేరాల నియంత్రణ... కర్నూలు ఎస్పీ శ్రీ...
Visionary Leadership: V. Sheshadri IAS Inspires Change
A distinguished IAS officer whose commitment to transparent governance, administrative...
Anand Kumar, IAS: Driving Rajasthan's Development Vision
Introduction (The Hook)
"Good governance is not merely about administration—it...
ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఈరోజు రాయచోటి పట్టణంలో పలుచోట్ల ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు ...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బర్రె మృతి
మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి...