నిమ్మనపల్లె: పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రతిభకు ప్రశంసాపత్రం.

0
53

నిమ్మనపల్లె మండలంలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి గాయత్రి గ్రామ పరిపాలన, పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రశంసాపత్రం గురువారం అందుకున్నారు. పంచాయతీలో అభివృద్ధి పనులు, పరిశుభ్రత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా కడపలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకరరావు ఆమెకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను అభినందించారు.

Search
Categories
Read More
Karnataka
Karnataka Expands ‘Ganitha Ganaka’ Tutoring Scheme Statewide
Following its success in the 2024–25 pilot phase, Karnataka is expanding the Ganitha Ganaka...
By Bharat Aawaz 2025-07-17 06:45:40 0 1K
Tamilnadu
EVM Verification Completed Ahead of Tamil Nadu Bypolls
Election authorities in Tamil Nadu have successfully completed the first round of Electronic...
By Navya Sree 2026-06-25 13:18:13 0 92
Bihar
One Month of Choudhary Govt: Mega Policy Push Unveiled
Patna: Marking exactly one month since taking the oath of office, Chief Minister Samrat...
By Dunna Jessicaruth 2026-05-16 05:35:23 0 116
Andhra Pradesh
మదనపల్లిలో భర్తపై ఇనుపరాడ్ తో భార్య దాడి.
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ కలహం తీవ్రరూపం దాల్చింది. శ్రీవారి నగర్‌కు చెందిన రెడ్డి బాబు...
By Pagadala Venkateswar 2026-04-10 06:24:00 0 106
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:43:06 0 429
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com