Voter survey
Posted 2026-06-25 07:10:53
0
92
తెలంగాణలో నేటి నుంచి ఇంటింటి ఓటరు సర్వే ప్రారంభం
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు నమోదు చేయనున్నారు.
సగటున ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక బీఎల్ఓను నియమించిన ఎన్నికల అధికారులు, ప్రతి ఇంటికి అవసరమైతే మూడుసార్లు వరకు వెళ్లి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇంట్లో ఎవరూ అందుబాటులో లేకపోయినా మళ్లీ సందర్శించి వివరాలు నమోదు చేయనున్నారు.
ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రజలు బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలు అందించాలని, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు
సికింద్రాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన రాంగోపాల్ పేట్ లోని పలు...
Deepak Kumar, IAS: Architect of Uttar Pradesh's Progress
A distinguished 1990-batch Uttar Pradesh Cadre IAS officer, Shri Deepak Kumar is serving as...
Free Bus Travel For Women & Annapurna Yojana Launched
The West Bengal government announced a massive welfare push today by approving free bus travel...
Breakthrough in Mahanadi River Dispute
In a massive step toward resolving the long-pending Mahanadi river water sharing dispute, a...
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం! ఈ రోజు ఉదయం 10 గంటలకు యర్రగొండపాలెం పట్టణం, అయ్యప్ప స్వామి గుడి వద్ద ₹9 కోట్ల నిధులతో మంజూరైన యర్రగొండపాలెం – త్రిపురాంతకం తారు రోడ్డు కార్
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం!
ఈ రోజు ఉదయం 10 గంటలకు...