జనసేన పార్టీలో అడపా సురేంద్రకు కీలక పదవి.
Posted 2026-06-25 05:51:47
0
31
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన JSP నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ – రాజంపేట పార్లమెంట్ అబ్జర్వర్ కమిటీలో మదనపల్లెకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్రకు సభ్యుడిగా స్థానం లభించింది. ఈ సందర్భంగా అడపా సురేంద్ర, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Community Policing Builds Trust Between Karnataka Police and Public
Karnataka Police follows community policing to build public trust. Monthly ‘Police Meet...
ప్రతి ఓటూ నమోదు కావాలి SIRలో వేగం పెంచండి.|
"BLAలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీగణేష్.. ఒక్క ఓటూ మిస్ కాకూడదని సూచన"
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా...
బొబ్బిలి కమిషనర్ సూచనలు
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ శరత్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే...
పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలు
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు....
హత్యాయత్నం కేసులో శిక్ష.|
"ఆల్వాల్ పోలీసుల దర్యాప్తుకు న్యాయస్థానం మద్దతు"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పోలీస్...