జనసేన కమిటీలో దారం అనితకు కీలక పదవి.

0
38

జనసేన పార్టీ ప్రకటించిన JSP నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలలో మదనపల్లెకు చెందిన జనసేన నాయకురాలు దారం అనితకు రాజంపేట పార్లమెంట్ సీనియర్ నాయకురాలిగా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కమిటీలను నియమించిన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి శతకోటి వందనాలు తెలిపారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు

Search
Categories
Read More
Business & Finance
Get Your TAN Registration Fast for Hassle-Free Tax Filing
Obtain your Tax Deduction and Collection Account Number (TAN) quickly to ensure smooth TDS and...
By Navya Sree 2026-07-10 08:09:04 0 65
Andhra Pradesh
చెంబకూరులో వ్యక్తి మృతి.. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన.
శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం నారమాకులతాండాకు చెందిన రైతు చిన్న బుడ్డానాయక్ (38) గుర్తుతెలియని...
By Pagadala Venkateswar 2026-06-20 04:36:55 0 60
SURAKSHA
Kathawate Mayur Ashok IAS: A Visionary in Public Service
A dynamic 2015-batch Andhra Pradesh cadre IAS officer, Shri Kathawate Mayur Ashok has earned...
By Lokeshwari Panthadi 2026-07-16 12:12:52 0 71
Business & Finance
Gold Prices Keep Delhi Bullion Market on Alert
Gold prices continue to remain a key focus for jewellers, investors, and bullion traders in Delhi...
By Navya Sree 2026-06-30 07:20:13 0 92
Telangana
"రామ్‌నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో బోర్‌వెల్ పనిచేయక...
By Sidhu Maroju 2026-06-13 06:41:17 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com