పుంగనూరు: జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదులు

0
81

పుంగనూరు పట్టణానికి రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరు కావడంతో, జిల్లా న్యాయమూర్తిని బుధవారం పుంగనూరు న్యాయవాదుల సంఘం తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్. వీరమోహన్ రెడ్డి, శివప్ప నాయుడు, బాలాజీ కుమార్, అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి, కార్యదర్శి అరవింద్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కోర్టును పుంగనూరు కోర్టు సముదాయంలో ఏర్పాటు చేయాలని కోరగా, జిల్లా న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
రెండో రోజు నిలిచిన బిఎస్ఎన్ఎల్ సేవలు
కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో శుక్రవారం నుంచి బిఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి....
By Boiena Rajesh 2026-03-14 09:40:39 0 207
Andhra Pradesh
గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలుకి బ‌న్నీ ఆర్థిక సాయం
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో గత నెల 28న జరిగిన బాణసంచా తయారీ కేంద్రం అగ్నిప్రమాదం...
By Ratna Sekhar 2026-03-10 07:00:20 0 167
Andhra Pradesh
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో...
By Boiena Rajesh 2026-04-02 00:09:02 0 199
Telangana
పెరగనున్న ఎంపీ ల సంఖ్య.. జీతాల ఖర్చు..?
డిలిమిటేషన్ తరువాత ఎంపీ ల సంఖ్య 850 కి చేరేఅవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్కో సభ్యుని వేతనం₹1.24...
By MERIGE MALLESH 2026-04-17 07:34:12 0 1K
Business & Finance
Invest Uttarakhand Drives Industrial Growth and Investment
The Uttarakhand government continues to promote industrial investment through its Invest...
By Navya Sree 2026-07-01 06:20:09 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com