మరొకని బలి కొన్న టిప్పర్ బైక్ డి ఒకరు స్పాట్
Posted 2026-06-24 08:20:25
0
54
మరొకరిని బలిగొన్న టిప్పర్ బైక్ ఢీ ఒకరు స్పాట్
మృతుడు స్దానిక దర్శి రొడ్ లో కార్పెంటర్
పిల్లలను పాఠశాల వద్ద వదిలి పెట్టి వస్తున్న తరుణంలో సంఘటన...
మార్కాపురంజిల్లా పొదిలి రధంరొడ్ లోని ఆర్టిసి షెల్టర్ వద్ద టిప్పర్ ఢీ కొని చిరుకురి రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చొటుచేసుకుంది.
స్దానిక అదే రొడ్ లోని ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను వదిలి పెట్టి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ సంఘటన చొటుచేసుకుంది.
టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్దానికులు చెపుతున్నారు.
వేగంగా టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం
మృతుడు స్దానిక దర్శి వెళ్ళే దారిలో కార్పెంటర్ గా పనిచేస్తు జీవనం కోన సాగిస్తున్నాడు.
సంఘటన స్దలానికి చేరుకొని పొలీసులు విచారిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!
అమెరికాలో కారు లోయలో...
గౌతమ్ నగర్ RUBకు రూ.34 కోట్ల కేంద్ర నిధులు.|
● నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.34 కోట్ల మంజూరు
● ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక...
Sudhansh Pant: Steering Rajasthan with Vision and Integrity
Introduction (The Hook)
"Good governance is measured not by policies on paper, but by the...
బాలీవుడ్ లో రికార్డు బ్రేక్...
రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్గా ఇప్పటివరకు...
"శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నిరంతర ప్రయత్నాలు...