పుంగనూరు నియోజకవర్గం: ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు

0
34

పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం రొంపిచర్ల మండల కేంద్రంలోని చల్లా బాబు నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. చల్లా బాబు ప్రజల సమస్యలను సానుభూతితో విని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టింది.: ఎమ్మెల్యే తలసాని.|
సికింద్రాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ...
By Sidhu Maroju 2025-10-27 08:09:50 0 232
Andhra Pradesh
Farmers: ఏపీ రైతులకు శుభవార్త: రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ – పూర్తి వివరాలు 2026
Farmers: ఏపీ రైతులకు శుభవార్త: రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ – పూర్తి వివరాలు 2026  ...
By Pagadala Venkateswar 2026-01-13 06:55:07 0 272
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_డా.ఉండవల్లి శ్రీదేవి.
ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో విజయాలు, సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ........
By John Baji 2026-01-01 02:41:32 0 161
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఎగువమల్లెలవారి పల్లెలో ఆదివారం స్నేహితులతో క్రికెట్...
By Kothuru Murali 2026-05-11 05:48:21 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com