జిల్లాలో జల వనరుల పెంపుకు సమగ్ర కార్యాచరణ: కలెక్టర్.

0
45

అన్నమయ్య జిల్లాలో వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సాధారణం కంటే 52 శాతం తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల నింపుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీ, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధి ద్వారా నీటి వనరులను పెంచాలని, తాగునీరు, సాగునీటి భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు

Search
Categories
Read More
Andhra Pradesh
కల్లూరు లో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-01-09 12:36:06 0 177
Andhra Pradesh
పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరులో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్ లో...
By Kothuru Murali 2026-04-15 07:34:00 0 120
Business & Finance
Grow in India with Indian Subsidiary Registration
Expand your global business presence by setting up an Indian subsidiary with expert registration...
By Navya Sree 2026-07-13 08:30:17 0 55
Andhra Pradesh
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో...
By Boya Dasthagiri 2026-04-13 12:54:23 0 174
Telangana
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూలై 1 నుండి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ నితిక పంత్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత...
By Chunarkar Jagadeesh 2026-07-01 16:56:40 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com