జిల్లాలో జల వనరుల పెంపుకు సమగ్ర కార్యాచరణ: కలెక్టర్.
Posted 2026-06-24 04:24:31
0
44
అన్నమయ్య జిల్లాలో వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సాధారణం కంటే 52 శాతం తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల నింపుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీ, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధి ద్వారా నీటి వనరులను పెంచాలని, తాగునీరు, సాగునీటి భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు లో అడ్డంగా. వేరు శెనగ వ్యా పారం
దేశంలోనే విశాఖ నగరాన్ని అతి సుందరి క రణంగా తీర్చి దిద్ద లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు...
Passport Services for Fast and Hassle-Free Approval
Passport Services help individuals apply for new passports, renew expired passports, update...
Is Your E-Way Bill Ready Before Goods Move
An E-Way Bill is a mandatory electronic document required for transporting goods beyond the...
కోతుల దాడిలో వ్యక్తి మృతి...
భూపాలపల్లి: కోతుల దాడిలో వ్యక్తి మృతి... భారత్ అవాజ్ న్యూస్ భూపాలపల్లి జిల్లా: కేంద్రంలోని జవహర్...
రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026
రెవెన్యూ ఉద్యోగులు క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎపిఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు...