మదనపల్లెలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరికి తీవ్ర గాయాలు.

0
52

మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చీకిలబైలుకు చెందిన శ్రీనివాసులు (33) కళాశాలకు వెళ్తుండగా ఆటో ఢీకొని కాలు విరిగింది. మరో ఘటనలో నారాయణరెడ్డి బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసుల దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Manipur
Manipur Strengthens Agriculture and Farmer Development
Manipur continues to strengthen its agriculture sector through modern farming practices, improved...
By Fathima Safa 2026-07-01 10:36:22 0 70
Telangana
Grand Opening of Hitech City Railway station tomorrow!!!!!
Tomorrow Our Hitech City Railway station is being launched by our Honourable prime minister Mr....
By Terli Ashok 2026-07-16 04:01:20 0 52
Andhra Pradesh
దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు
*దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు* దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 7.2 కోట్ల...
By Rajini Kumari 2026-04-13 07:57:14 0 123
Telangana
ఇంటింటికీ ఓటరు ఫారాలు.!
'ప్రతి అర్హుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం: శాంతి శ్రీనివాస్ రెడ్డి" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-06-27 10:05:53 0 109
Telangana
ఒస్మాన్నగర్ కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి వివేక్ శంకుస్థాపన
కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని...
By Avunoori Mahesh 2026-05-19 07:31:40 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com