భువనేశ్వరి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలి: బైగారి భారతి.
Posted 2026-06-20 13:24:21
0
53
శనివారం మదనపల్లెలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన సందర్భంగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు బైగారి భారతి నాయుడు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భువనేశ్వరి ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని, కుటుంబ సభ్యులతో కలిసి సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ambati Rambabu: హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు అర్ధాంగి విజయలక్ష్మి.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన అంబటి రాంబాబు భార్య
తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా...
విదేశీ అధ్యక్షులను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గ గుడి అర్చకులు
*దుర్గ గుడిలో ప్రత్యేక* *పూజలు చేసిన*
*మారిషష్ దేశఅధ్యక్షులు* *ధర్మంబీర్*
...
ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ క్షేత్రస్థాయి పరిశీలన
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHని...
Pharma License Revoked After Tragic Deaths in Kota
The Rajasthan government has officially revoked the license of a pharmaceutical firm in Kota...
నందిగామలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
75 మంది లబ్ధిదారులకు రూ.34.80 లక్షలు అందజేసిన...