మదనపల్లెలో మోసాల ఆరోపణలు.. బాధితులు వెలుగులోకి.

0
63

మదనపల్లెలో మహిళా వేషధారణలో గుప్తనిధులు, తాంత్రిక పూజల పేరుతో పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బాధితుల కథనాల ప్రకారం, మహిళగా పరిచయం చేసుకుని శాంతి పూజలు, గుప్తనిధుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లెతో పాటు పొరుగు ప్రాంతాలు, కర్ణాటకలోనూ బాధితులు ఉన్నట్లు సమాచారం. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుండగా, ఈ వ్యవహారంపై అధికారిక స్పందన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెండింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలి– కలెక్టర్ ఆదేశాలు.
మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-02-03 06:13:58 0 132
Telangana
సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు...
By Sidhu Maroju 2025-09-12 10:30:35 0 305
Business & Finance
Start Your Proprietorship Business with Easy Registration
Turn your business idea into reality with quick and hassle-free proprietorship registration. A...
By Navya Sree 2026-07-10 08:24:46 0 62
Andhra Pradesh
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఘనంగా జరిగింది
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి,...
By Chennaiah Kati 2026-06-18 13:53:48 0 64
Haryana
Senior Officials Inspect Digital Infrastructure in Haryana Government Schools
On July 17, the Haryana government deployed senior civil service officers to evaluate the use of...
By Bharat Aawaz 2025-07-17 06:38:08 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com