మదనపల్లెలో మోసాల ఆరోపణలు.. బాధితులు వెలుగులోకి.
Posted 2026-06-20 04:28:43
0
65
మదనపల్లెలో మహిళా వేషధారణలో గుప్తనిధులు, తాంత్రిక పూజల పేరుతో పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బాధితుల కథనాల ప్రకారం, మహిళగా పరిచయం చేసుకుని శాంతి పూజలు, గుప్తనిధుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లెతో పాటు పొరుగు ప్రాంతాలు, కర్ణాటకలోనూ బాధితులు ఉన్నట్లు సమాచారం. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుండగా, ఈ వ్యవహారంపై అధికారిక స్పందన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Heavy Monsoon Alert: Rain and Storms Across Region
The India Meteorological Department (IMD) has issued a significant alert, forecasting an...
Punjab Embarks on Historic Irrigation Project with Malwa Canal Construction
Chandigarh: In a historic initiative, the Punjab government under Chief Minister Bhagwant...
యువత హుషార్...
తెలంగాణ లో జరుగుతున్న చివరి విడత.. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యూత చాలా హుషారుగా. పాల్గొని తమ ఓటు...
మదనపల్లి: ప్రకృతి వ్యవసాయ కరదీపికల ఆవిష్కరణ.
ఎల్ నిన్యో వాతావరణ మార్పుల నేపథ్యంలో మదనపల్లె కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...