ఈ నెల 27న గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ

0
76

ఈ నెల 27న గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు గార్లతో కలిసి పరిశీలించాను. 

సభా వేదిక, హెలిపాడ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ మరియు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు చేసి, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసి సభను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించాను

Search
Categories
Read More
Technology
US and Philippines Fast-Track 4,000-Acre AI Hub
The United States and the Philippines are rapidly advancing plans to construct a massive...
By Dunna Jessicaruth 2026-05-18 12:06:07 0 86
Telangana
మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్యలు
మంచిర్యాల జిల్లా : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గత పర్యటనలో భాగంగా మంచిర్యాల...
By Avunoori Mahesh 2026-06-11 10:46:14 0 148
Business & Finance
TAN Registration for Hassle-Free Tax Deduction Compliance
Tax Deduction and Collection Account Number (TAN) Registration is mandatory for businesses and...
By Navya Sree 2026-07-24 05:32:44 0 23
Telangana
హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్
రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషర్లు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించిందన్న బీఆర్ఎస్ నేత ‎తర్వాత మూడు...
By Ponnala Srinivasrao 2026-05-06 03:47:52 0 153
Andhra Pradesh
పుంగనూరు: మేము ప్రమాణానికి సిద్ధం మరి మీరు... కొత్తూరు మురళి
బుధవారం పుంగనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు, పార్టీ...
By Kothuru Murali 2026-03-20 06:10:35 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com