అనధికార లేఅవుట్ల యజమానులకు రెండో నోటీసులు.

0
82

పలమనేరు–కుప్పం–మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) పరిధిలోని అనధికార లేఅవుట్లను గుర్తించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. గురువారం పీకేఎం ఉడా కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుడుపల్లి మండలంలోని అనధికార లేఅవుట్ల యజమానులకు రెండో విడత నోటీసులు పంచాయతీ కార్యదర్శుల ద్వారా జారీ చేసినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లపై చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Karnataka
Karnataka Expands Food Processing and Agro Industries
Karnataka is accelerating the growth of its food processing and agro-based industries by...
By Fathima Safa 2026-06-27 12:37:22 0 70
Andhra Pradesh
Nara Lokesh: శ్రీవారి లడ్డూ కల్తీపై పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తాం: నారా లోకేశ్.
    Nara Lokesh: శ్రీవారి లడ్డూ కల్తీపై పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తాం:...
By Pagadala Venkateswar 2026-02-23 07:05:25 0 139
Telangana
Exhibition
From January 1st 2026 exhibition opening. 
By G k Nookala 2025-12-29 14:21:22 0 321
Andhra Pradesh
National Anti corruption and crime bureau ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా కరాపటి గోపి నియామకం.
తిరుపతి కి చెందిన మిష్టర్ గోపి నీ national anti corruption and crime bureau (NACCB )national vice...
By Karapati Gopi 2026-07-06 10:05:49 0 173
Telangana
"దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర...
By Sidhu Maroju 2026-05-12 09:13:09 0 403
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com