పాలెంకొండలో మహిళపై దాయాదుల దాడి.. కేసు నమోదు.

0
75

మదనపల్లె మండలం పాలెంకొండ గ్రామంలో గురువారం ప్రేమకుమారి అనే మహిళపై దాయాదులు మూకుమ్మడిగా దాడి చేశారు. మనవరాలి కాలి వెండి పట్టీని వెంకటేశ్ లాక్కున్నారని నిలదీయడంతో ఈ ఘర్షణ జరిగినట్లు తాలూకా పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ప్రేమకుమారి గాయపడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంకటేశ్ వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
A. p capitl development and economy
రాజధాని, అభివృద్ధి & ఆర్థికంఅమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా చట్టబద్ధత కల్పించే...
By G k Nookala 2026-02-09 17:45:22 0 246
Tamilnadu
TN Government Cancels Controversial Sanitation Tender
In a significant policy reversal, the Tamil Nadu government has officially cancelled the...
By Lokeshwari Panthadi 2026-06-27 10:46:07 0 82
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో...
By John Baji 2025-12-30 12:05:33 0 341
Andhra Pradesh
విజయవాడ 38వ డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమం
ఈ రోజు 38 వ డివిజన్ పరిధిలో నీ 119 సచివాలయం తాజ్ మజీద్ వీధి లోని అంగన్వాడి కేంద్ర మరియు 194...
By Rajini Kumari 2025-12-21 12:14:42 0 246
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా, మున్సిపల్ అధికారులు, చేపట్టిన కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 09:30:03 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com