తెలంగాణ : ఈనెల 30న రైతు భరోసా...!
Posted 2026-06-18 19:22:55
0
130
తెలంగాణ : వానకాలం రైతు భరోసా నిధులపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. తొలుత ఈనెల 26న నిధులు విడుదల చేస్తారని భావించగా, ఈనెల 30న రిలీజ్ చేయండి అన్నట్టు అనాధికార మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో సీఎం రేవంత్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించి, అందులో ఈ నిధులు రిలీజ్ చేయనున్నారు. ఈ స్కీం కింద ఎకరానికి 6000 రూపాయల చొప్పున డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ESI Registration Secures Employee Health Benefits
ESI (Employees' State Insurance) Registration is a mandatory compliance for eligible businesses...
Tamil Nadu Accelerates Industrial Corridors and Logistics
Tamil Nadu continues to strengthen its industrial corridors and logistics network through major...
డాక్టర్ వేషంలో దొంగతనం - యశోద హాస్పిటల్ లో సంచలనం.|
సికింద్రాబాద్ : ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యం బయటపడింది. డాక్టర్ కోటు...
ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.
హైదరాబాద్లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు...
Shri Amitabh Jain, IAS: Driving Chhattisgarh's Growth Vision
A 1989-batch IAS officer whose visionary leadership, administrative excellence, and commitment to...