ఈరోజు నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ సోదర సోదరీమణులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేయడం ఎంతో సంతోషంగా అనిపించింది.
Posted 2026-06-18 11:44:16
0
87
ఈరోజు నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ సోదర సోదరీమణులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేయడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా రూ.4 కోట్ల విలువైన పరికరాలు, 3000 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులకు అందించడం జరిగింది. వారి జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన ALIMCO సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, వారి జీవితాలను మరింత సులభతరం చేసే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు, దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నారాయణస్వామి గారు, నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు, మరియు ALIMCO సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Union Finance Minister Nirmala Sitharaman Launches ‘VijAIpatha’: A National CSR Initiative to Democratize AI and Robotics in Government Schools
HAMPI, KARNATAKA — December 20, 2025 — Union Minister for Finance and...
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొండయ్య
నేడు చీరాలలో మహిళా సదస్సు యు టి ఎఫ్ బిల్డింగ్ నందు మహిళా దినోత్సవం ప్రభుత్వ ఉపాధ్యాయులు...
పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు సిద్ధం
*పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సరం వేడుకలకు పోలీసులు సిద్ధం*
*మండల ప్రజలకు ముందస్తు నూతన...
భూ వివాదం: కలెక్టర్ ఆదేశాలున్నా న్యాయం చేయని అధికారులు.
అన్నమయ్య జిల్లా కలికిరిలో భూ వివాదంలో బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్లో మంగళవారం తమ ఆవేదన...
Inquiry Commission Granted Fifth Extension
The Union Home Ministry has extended the tenure of the Manipur Commission of Inquiry by another...