కన్నవారికి తీరని శోకం.. కన్నీటి వీడ్కోలు
Posted 2026-06-18 05:02:00
0
131
బుధవారం ఇంటికి వస్తానంటూ ఎంతో సంతోషంగా ఫోన్ చేసిన గారాలపట్టి రాధా గాయత్రి విగతజీవిగా మారడంతో కన్నవారికి తీరని శోకం మిగిలింది. ఉత్తరాఖండ్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆమెకు స్వగ్రామం మామిడిపల్లిలో నిన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదివి, ఎంతో భవిష్యత్తు ఉన్న గారాలపట్టి శాశ్వతంగా దూరమవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల ఆవేదన ఊరిని కన్నీరు పెట్టించింది.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం
కవిటి మండలం:ఎపి మోడల్ స్కూల్ సోంపేటలో 2026-27 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశనికి విద్యార్థి...
మార్కెట్ డైరెక్టర్ రెడ్డప్ప జన్మదిన వేడుకల్లో ప్రముఖుల సందడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మార్కెట్ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా...
CBI Registers Case: Kangra Postman Steals Dead Pensions
The Central Bureau of Investigation (CBI) has registered a case against a branch post officer in...
రేపు దొనకొండ లో జిల్లా కలెక్టర్ గారితో కలిసి Dr. గొట్టిపాటి లక్ష్మీ పర్యటన
రేపు దొనకొండ లో జిల్లా కలెక్టర్ గారితో కలిసి Dr. గొట్టిపాటి లక్ష్మీ పర్యటన.
టీడీపి - జనసేన -...
పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ కేంద్ర ఆరోగ్య,
పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ...