పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
Posted 2026-06-17 16:23:28
0
80
పుంగనూరు మండలం, సుగాలి మిట్ట వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేటకు చెందిన ఆటో డ్రైవర్ తయూద్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే, పుంగనూరుకి వెళ్తున్న కారు యజమాని మానవత్వం చాటుతూ, గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
C. Narayana Reddy IAS: Visionary Public Leader
Driving Transparent Administration, Inclusive Development, and Citizen-Centric Governance Across...
Kerala Free Travel: 'Priyadarshini' Bus Scheme Rolls Out
The Kerala State Transport Department is closely monitoring the successful initial rollout of its...
Build a Section 8 Company the Right Way Legally
A Section 8 Company is a non-profit organization established to promote charitable, educational,...
ధనకొండ గంగమ్మ గుడి లో దొంగతనం.
శుక్రవారం అర్థరాత్రి మదనపల్లెలోని ధనకొండ గంగమ్మ గుడిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిమ్మనపల్లి...
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
Your Local Voice Can Create National...