పుంగనూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన మంత్రి లోకేష్

0
65

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్(సర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. త్వరలోనే పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తి చేస్తామని, కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు చేపడతామని లోకేష్ తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Empowering Our Daughters: Self-Defense & Police Training
Arunachal Pradesh Police is taking bold steps toward fostering gender sensitivity and community...
By Lokeshwari Panthadi 2026-07-04 09:08:56 0 85
Andaman & Nikobar Islands
Andaman Strengthens Coastal Climate Resilience Projects
The Andaman & Nicobar Islands continue to enhance coastal infrastructure and climate...
By Fathima Safa 2026-07-04 12:19:35 0 60
SURAKSHA
Nipun Jindal IAS: A Visionary Administrator Driving Change
From grassroots governance in Himachal Pradesh to shaping India's economic administration, Nipun...
By Kalaga Sailaja 2026-07-21 08:28:10 0 27
Telangana
Hyderabad metro funds for irfc
హైద‌రాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విష‌య‌మై రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ...
By G k Nookala 2026-06-22 19:00:19 0 148
Andhra Pradesh
మదనపల్లెలో టీడీపీ సీనియర్ నాయకుడు రవీంద్ర మృతి.
మదనపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రీన్ వ్యాలీ స్కూల్ యజమాని రవీంద్ర...
By Pagadala Venkateswar 2026-02-19 06:23:38 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com