సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.

0
227

సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.

బాపట్ల: ది: 29.12.2025 న సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లాలోని పోలీస్ అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశం ఉన్నందున, ప్రతి సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని 

ది:29.12.2025 న సోమవారం నాడు తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్  ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

వివిధ సమస్యలను విన్నవించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి రాదలిచిన వారు ఈ విషయాన్ని గమనించాలని ఆయన తెలిపారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ బడ్జెట్ సమావేశంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందన
*ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, నేతన్నల...
By Rajini Kumari 2026-02-23 12:07:41 0 153
Legal
Delhi High Court Issues Notice to Centre on Plea to Equalise Legal Age of Marriage for Men and Women
Delhi High Court Issues Notice to Centre on Plea to Equalise Legal Age of Marriage for Men and...
By BMA ADMIN 2025-05-21 12:41:17 0 2K
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 31న మున్సిపల్ సమావేశం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 31న సాధారణ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని...
By Kothuru Murali 2026-01-27 09:29:40 0 145
Andhra Pradesh
మహిళల స్వయం సంవృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపు
*ప్ర‌చుర‌ణార్థం* *12-12-2025*   మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా...
By Rajini Kumari 2025-12-13 10:19:54 0 227
Andhra Pradesh
పుంగనూరు నియోజ క వర్గం : రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-01-25 11:48:08 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com