శేరిలంక గ్రామంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం – పలువురికి ఉచిత కంటి ఆపరేషన్లు

0
179

కే. గంగవరం మండలం, శేరిలంక గ్రామంలో మామ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో, కొండేపూడి అర్జున్ సహకారంతో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం 14-06-2026న విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ శిబిరంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్స మరియు ఆపరేషన్ కోసం ఎంపిక చేసింది. శిబిరంలో గుర్తించిన రోగులను 15-06-2026న కాకినాడలోని శ్రీ కిరణ్ ఐ హాస్పిటల్ కు తరలించి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మామ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎం.ఎస్. మహాశయ స్వయంగా రోగులను ఆసుపత్రికి తీసుకువెళ్లి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఆపరేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి, మామ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎం.ఎస్. మహాశయ , అలాగే కొండేపూడి అర్జున్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

“ప్రజల కంటి ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని” నిర్వాహకులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హీరో బాలకృష్ణకు 111 ప్రత్యేక చిత్రాల మాలికను అందజేసిన ఆంధ్రప్రదేశ్ అభిమాన సంఘ నాయకులు వడ్డెల్లి
బాలయ్యకు 111 చిత్రాల ప్రత్యేక చిత్రమాలిక బహుకరణ   కోట్లాదిమంది అభిమాన హీరో బాలయ్య  ...
By Patan Khuddus 2026-06-25 18:28:23 0 121
Punjab
Punjab Braces for Monsoon with High-Tech Finnish Fleet
Following the successful fortification of critical riverbanks and flood infrastructure,...
By Lokeshwari Panthadi 2026-06-30 05:52:41 0 40
Andhra Pradesh
మదనపల్లె లో కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నం.
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన 35 ఏళ్ల భవాని అనే వివాహిత పురుగుమందు తాగి...
By Pagadala Venkateswar 2026-02-20 11:31:51 0 148
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం  వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్...
By Chennaiah Kati 2026-02-25 12:17:21 0 303
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల కీలక నిర్ణయం
*గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఎలా బడితే అలా బయటకు వెళ్ళటం కుదరదు అధికారి పర్మిషన్ తప్పనిసరి*...
By Rajini Kumari 2025-12-28 09:33:45 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com