ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఏకగ్రీవాలు రద్దు చేయాలి.

0
42

చిలుకూరు మండల కేంద్రంలో  రాష్ట్ర క్యాబినెట్ ఏప్రిల్ 23, 2026 న తీసుకున్న నిర్ణయం ప్రకారం 908 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలక మండళ్ళను నియమించాలని నిర్ణయం తీసుకుంది .దీని ప్రకారం ప్రతి సహకార సంఘం లో 13 మంది సభ్యుల పేర్లను పాలక పార్టీ ,వ్యక్తులను అధ్యక్ష, డైరెక్టర్ పదవులో నామినేట్ చేసుకోవడo జరుగుతుందని ఇది రాజ్యాంగ విరుద్ధం .నామినేట్ వ్యవస్థకు పూర్తిస్థాయిచట్టబద్ధత లేదు. సంఘాలకు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలనీ mro కి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక సహకార సంఘాల కు ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మార్పు.
కడప డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మారినట్లు...
By Pagadala Venkateswar 2026-02-12 04:39:43 0 203
Andhra Pradesh
గోవులకు సేవ చేస్తున్న ధర్మాత్ముడు
విశాఖ పట్టణానికి చెందిన ఓవ్యక్తి గోసేవలు చేస్తున్నారు. వివరాలకు వెళితే భీమిలి నియోజక వర్గం లో గల...
By Mobbu Venkatramana 2026-03-22 08:32:44 0 260
Andhra Pradesh
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండ ప్రధానం
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండప్రదానం!   మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ప్రేమ వివాహం...
By Rajini Kumari 2025-12-22 07:55:49 0 181
Andhra Pradesh
ఈ రోజు కాన్హ శాంతివనానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ !!
కర్నూలు : హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు...
By Hari Krishna 2025-12-15 03:15:21 0 269
Andhra Pradesh
గౌరవ ఏపీ ఈగల్ చీఫ్ ఐజిపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు గారు మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమం చేపట్టారు.
 తేది*: 30-12-2025 📍*స్థలం*: అరండలపేట పిఎస్ లిమిట్స్, గుంటూరు *గౌరవ ఏపీ ఈగల్ చీఫ్, ఐజిపి...
By KOTESWARARAO KVSR 2025-12-30 13:04:17 0 408
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com