గుజరాత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు వాసి మృతి

0
116

పుంగనూరు ఎన్ఎస్ పేటకు చెందిన 40 ఏళ్ల లారీ క్లీనర్ అక్రమ్, నాలుగు రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సజ్జాద్ బాషా స్వల్ప గాయాలతో బయటపడగా, అక్రమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్రమ్ శనివారం మృతి చెందినట్లు ఆదివారం కుటుంబ సభ్యులు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Gandam Chandrudu, IAS: A Leader in Public Governance
A Visionary Civil Servant Advancing Inclusive Development, Administrative Excellence, and...
By Lokeshwari Panthadi 2026-07-13 06:27:57 0 99
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ వేణుగోపాల్
అన్నమయ్య జిల్లా సోమల మండలం లోని D-కొత్తూరులో 104 వాహనాన్ని జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తనిఖీ...
By Kothuru Murali 2026-03-20 05:43:35 0 165
Assam
Assam’s GI Products Go Global: Tezpur Litchi Hits Dubai
Following the successful direct export of GI-tagged Tezpur Litchi to Dubai, Assam's Department of...
By Lokeshwari Panthadi 2026-06-26 13:20:17 0 72
Andhra Pradesh
.సోమల: ఎమ్మెల్యే భరోసాతో ధర్నా విరమణ
పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం, రాంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు...
By Kothuru Murali 2026-05-28 18:38:28 0 80
Telangana
HC Grants Bail to Bandi Bhagirath.|
"₹1 Lakh Surety; Court Bars Witness Influence" Hyderabad: The Telangana High Court has granted...
By Sidhu Maroju 2026-07-09 12:00:54 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com